‘తండ్రిగా శివానీనిచూసి గర్వపడుతున్నా. నటనలో నా పేరును నిలబెట్టిందని అందరూ ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రాజశేఖర్. ఆయన తనయ శివానీ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు�
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అదిత్ అరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ రోజు అరుణ్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న డియర్ మేఘ, కథ కంచికి మనం ఇంటికి చిత్రంత�