డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా సంచలన ప్రదర్శన నమోదు చేసింది. స్లొవేనియాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ మనిక 3-0 (11-4, 11-9, 11-7)తో వర�
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత ప్యాడర్ల హవా కొనసాగుతున్నది. తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత యువ ద్వయం ఆకుల శ్రీజ, దివ్య చితాలె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.