ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�
Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
ఓ మినీ కూపర్ కారులోకి ఎక్కువ మంది ఎక్కి కొత్త రికార్డును రాశారు. కారులో ఉన్నది ఐదుగురు కూర్చునే సీట్లు.. కానీ ఏకంగా 29 మంది ఎక్కేశారు. ఒకరిపై ఒకరు వరుసగా, పొందికగా కూర్చుని వరల్డ్ రికార్డును తమ సొంతం చేసుక�