Nigeria: ఇటీవల అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న నైజీరియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సాయుధులైన దుండగులు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రజలు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ( బీఎన్పీ ) చైర్పర్సన్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస �
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�
Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
ఓ మినీ కూపర్ కారులోకి ఎక్కువ మంది ఎక్కి కొత్త రికార్డును రాశారు. కారులో ఉన్నది ఐదుగురు కూర్చునే సీట్లు.. కానీ ఏకంగా 29 మంది ఎక్కేశారు. ఒకరిపై ఒకరు వరుసగా, పొందికగా కూర్చుని వరల్డ్ రికార్డును తమ సొంతం చేసుక�