తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ�
సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతల�
రాబోయే ఐదేండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగవచ్చునని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా కట్టడి చేయా�
Ozone Layer: భూరక్షణ కవచం.. ఓజోన్ పొర మళ్లీ పుంజుకుంటోంది. ఆ పొరల్లో ఉన్న రంధ్రం కోలుకుంటోంది. ఈ విషయాన్ని యూఎన్ ఓ రిపోర్టులో పేర్కొన్నది. మరికొన్ని దశాబ్ధాల్లో ఆ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశాలు �
WMO | ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.
El Nino Effect | పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకటించగా.. దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వాతావరణంపై ఎల్ నినో
గడిచిన 50 ఏండ్లలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా మృత్యువాత పడినట్టు జెనీవాకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది.