గిరిజన చట్టాలు, హక్కులపై గిరిజన యువత తప్పక అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్�
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కొమ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చి.. అమోల్డ్ స్క్రీన్ను టచ్ చేసిన అరక్షణంలోనే కోరుకున్నవన్నీ అరచేతిలోకి వచ్చిపడుతున్న నేటి ఆధునిక యుగంలో.. అభివృద్ధికి ఇంకా అందనంత దూరానే ఉంటున్నారు �
కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి.