ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. సీనియర్ బాక్సర్ పూజారాణి.. మహిళల 80 కిలోల విభాగంలో సెమీస్కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్కు తొలి పతకం ఖరారైంది. హెవీ వెయిట్ బాక్సర్ నుపుర్ షెరోన్.. సెమీస్కు దూసుకెళ్లి దేశానికి మొదటి పతకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగిన మహిళల 80 కిలోల క్వార్టర�
రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. మూడో మెడల్కు అడుగు దూరంలో నిలిచింది. లివర్పూల్ (ఇంగ్లండ్)లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా సోమవారం ముగిసిన మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్స్లో నిఖత్.. 5-0తో జపాన�
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 80కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ లక్ష్య చాహర్ 5-0 తేడాతో హుస్సేన్ ఇషాహ్(జోర్డాన్)పై అద్భ
ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన శుక్రవారం జరిగిన వేర్వేరు బౌట్లలో యువ బాక్సర్లు సుమిత్ కుందు, నీరజ్ ఫోగట్ ముందంజ వేశారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బెల్గ్రేడ్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు జోరు కనబరుస్తున్నారు. 63.5 కేజీల విభాగం తొలి బౌట్లో స్టార్ బాక్సర్ శివ థాపా 5-0తో విక్టర్ (కెన్యా)పై ఏకపక