బాక్సింగ్ అభిమానులకు శుభవార్త! గత కొన్ని నెలలుగా అనిశ్చితి మధ్య సాగుతున్న అంతర్జాతీయ బాక్సింగ్ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ)ను పక్కకు తప్పిస్తూ వరల్డ్
ప్రపంచ బాక్సింగ్ కొత్త తీసుకొచ్చిన బరువు విభాగాలను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) అమలు చేయబోతున్నది. జాతీయ పురుషుల టోర్నీ ద్వారా కొత్త కేటగిరీలతో పోటీలను నిర్వహిస్తున్నది.
భారత్లో మరో ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది నవంబర్లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్కు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ భేటీ జరుగనుంది.
భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న ఈ తెలంగాణ బాక్సర్ ఆదివారం ప్రి క్వార్టర్స్లో ఏకపక్ష విజయ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత్ సిద్ధమైంది. తాష్కెంట్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 14 వరకు జరిగే టోర్నీ కోసం 13 మందితో కూడిన భారత బాక్సింగ్ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.