ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులపై వచ్చిన ఫిర్యాదును సరైన విచారణ లేకుండా మూసివేసినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)ను ఆదేశించింది. ఎన్సీడబ్ల్యూతో�
Sunitha Kunchala | ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నా, వారు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరగడం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
Nirmala Sitharaman: సంఘటిత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి నెల జీతం అదనంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. 3 విడుతల్లో నేరుగా ఆ అమౌంట్ను అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈపీఎఫ్వోలో రిజిస�
అబార్షన్, వ్యాక్సిన్ సామర్థ్యం, తుపాకుల నియంత్రణ, వంటి అంశాలు సున్నితమైనవని, వీటి గురించి ఉద్యోగుల అంతర్గత మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ప్లేస్లో చర్చించవద్దని తన ఉద్యోగులకు మెటా ఆదేశాలు ఇచ్చి
సమాజంలో పాతుకుపోయిన తీవ్ర లింగ వివక్షను దాటుకుని ఇప్పుడిప్పుడే చదువులు, ఉద్యోగాల బాట పడుతున్నారు మహిళలు. తమకంటూ ఒక గుర్తింపునూ తెచ్చుకుంటున్నారు. అయితే కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఆమెకు ఇక్కట్లు తప్పడ