లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్ పడిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు ఆగిపోయినట్టేనా? కొత్త జనాభా లెక్కలపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాతే మహిళా రిజర్వేషన్లు కొలిక్కి వస్తా�
ఓటర్ల పేర్లను ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడం కోసమే కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ నె
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న దృష్ట్యా, విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉ�
చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్�
జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను 848కి పెంచ�
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
Minister Satyavati Rathod | ఆడబిడ్డలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ�