మహిళల జీవితాల్లో మార్పు దిశగా ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని, భవిష్యత్తులో మహిళా అభివృద్ధికి మరింత మెరుగ్గా పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ప్రాధాన్యమిచ్చామని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం బేగంపేటలో సంఘ సేవకుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయిగౌడ్
నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. విజ్ఞులైన పాఠక మహాశయులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏటా మార్చి 8వ తేదీని ప్రపంచ మహిళా దినోత్సవంగా వేడుక చేసుకుంటున్నాం. ఇది మహిళా దినోత్సవమే అయినా మహిళలకు మాత్రమే సంబం�