Women's World Boxing Championships | ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. అంచనాలకు అనుగుణంగా మన బాక్సర్లు నీతూ గంగాస్, స్వీటీ బూర పసిడి పతకాలతో తళుక్కుమన్నారు.
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. శని, ఆదివారాల్లో జరిగే పసిడి పత�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు వేళయైంది. ఢిల్లీ వేదికగా బుధవారం నుంచి మెగాటోర్నీ మొదలుకాబోతున్నది. ఈ నెల 26 వరకు జరిగే టోర్నీలో 65 దేశాల నుంచి దాదాపు 300 మందికి పైగా బాక్�