రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువతుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన 431 మందిని అక్కడికక్కడే అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులు శుక్�
బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ�
ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.