మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఆ బిల్లుపై ప్రజలు, ఎంపీలు, రాజకీయ నాయకుల్లో నెలకొన్న అనుమానా�
Women Reservations | మహిళా రిజ్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని, బీజెపి మోసాన్ని మహిళా లోకం గమనించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమాదేవి కోరారు.
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
‘మమ్మల్ని పూజించ వద్దు.. సమానత్వం ఇవ్వండి చాలు’ అంటూ రాజధానిలో మహిళలు నినదించారు. చట్టసభల్లో మహిళలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని 60 మందికి పైగా మహిళా సంఘాలు ఎంపీలకు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు గురువారం �
మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రౌండ్లో మంగళవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌం�
‘రేవంత్రెడ్డీ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును మీ తాత కట్టిండా? మీ అయ్య కట్టిండా? మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగం.. కాళేశ్వరం కేసీఆర్ చెమటచుక్కల్లోంచి వచ్చిన ప్రాజెక్టు.
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్షకు దిగారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేస్తున్నారు.
S Minister Satyavati Rathod | పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, తెలంగాణ ప్రగతి కోసం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి చేసిందేమిటని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని