దేశంలో మహిళా క్రికెట్ అభ్యున్నతిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్లో ఆడే మహిళలు, జూనియర్ స్థాయి పోటీలలో ‘ప్లేయర్ ఆఫ్ ది
HCA | మహిళా క్రికెటర్లపట్ల కోచ్ విద్యుత్ జయసింహ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై మహిళా క్రికెట్ర్లు గత నెల 12న ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా హెచ్సీఏకు తమ ఫిర్యాదును పంపించారు. తమతో బస్సులో ప్రయాణిస్త�
సుదీర్ఘ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చరిత్రలో నూతన అధ్యాయం. దేశంలో మహిళా క్రికెట్కు మరింత వెన్నుదన్నుగా నిలుస్తూ బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Women Cricketers pay policy:మెన్స్ క్రికెటర్లకు సమానంగా ఇక నుంచి మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించ�