మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.
Woman Speaker | అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఓ మహిళ స్పీకర్గా ఎంపికయ్యారు. జోరమ్ పీపుల్స్ మ
Baryl Vanneihsangi: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ తరపున 32 ఏళ్ల బారిల్ వన్నెసంగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మహిళా ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది.
ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తోటి మహిళా ఎమ్మెల్యే భుజంపై చేతులేసి అనుచితంగా ప్రవర్తించాడో బీజేపీ ఎంపీ. యూపీ లో అలీగఢ్లోని కోల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ పక్కనే ఉన్న మ
Hekani Jakhalu | నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడి 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళ శాసనసభలో అడుగు పెట్టనున్నది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)కి చెందిన హెకానీ జఖాలు ( Hekani Jakhalu) ఈ ఘనత సాధించింది. దిమాపూ