అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 12,500 ఏండ్ల కిందట అంతర్థానమైపోయిన జీవులను మళ్లీ సృష్టించారు. జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా 12 వేల సంవత్సరాల కిందట భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్లకు (భయంకరమైన తోడేళ్లు)
మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదను అరికట్టడానికి యూపీలోని యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది.
Killer Wolves | తోడేళ్లు విజృంభిస్తున్నాయి. గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని పసి పిల్లలను ఎత్తుకుపోయి చంపి తింటున్నాయి. తోడేళ్ల దాడుల్లో గత రెండు నెలల్లో ఏడుగురు పిల్లలు, ఒక మహిళ సహా 8 మంది మరణించారు. పలువుర
నిజామాబాద్ : తోడేళ్ల దాడిలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని నందిపేట మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సిద్దాపూర్ శివారులో చోటు చేసుకుంది. పశువుల కాపరులు గమనించి అటవీ శాఖ అధికారుల�
లండన్, జూలై 5: ప్రస్తుతం మనం చూస్తున్న కుక్కలు ఒకప్పుడు తోడేళ్లు అని, కాలక్రమేణా కుక్కలుగా పరిణామం చెందాయని తాజా అధ్యయనంలో తేలింది. 15 వేల ఏండ్ల క్రితంనాటి మంచుయుగంలో లభించిన కొన్ని ఆనవాళ్లు, గడిచిన లక్ష ఏ�