గతంతో పోలిస్తే ఈ సారి వైన్స్ టెండర్లు తగ్గాయి. టెండర్లు వేసేందుకు ఈసారి వ్యాపారులు పెద్దగా అసక్తి చూపకపోవటంతో గతంలో కంటే బాగా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు �
దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర�
పరిగి : ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం వికారాబాద్లోని స్త్రీశక్తి భవన్లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శిం�
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.వరప్రసాద్ పరిగి : వికారాబాద్ జిల్లాలో 59మద