అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు �
దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర�
పరిగి : ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం వికారాబాద్లోని స్త్రీశక్తి భవన్లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శిం�
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.వరప్రసాద్ పరిగి : వికారాబాద్ జిల్లాలో 59మద