కుమ్రంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో-49 అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఏరియాను, రా�
చెన్నూర్లో నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్- జగ్దల్పూర్ జాతీయరహదారి-63పై రెండుచోట్ల టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతున్నది. ఫారెస్టుశాఖ తన పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా హరిత రుసుం వసూళ్లకు
జంతువులు, పక్షులను పెంచుకోవడమంటే చాలా మందికి ఇష్టం. మరికొంత మందికి అదో వ్యాపకం. అయితే, వీటిని పెంచుకొనేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.