ప్రముఖ రచయితలు, మేధావులు అందరి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కాని వాట్సాప్ యూనివర్సిటీ నుంచి సమాచారాన్ని స్వీకరించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్
‘ముస్లిం సమాజ హితం కోసం’ అనే అందమైన ముసుగు తొడిగి ‘వక్ఫ్ చట్టం- 1995’లోని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సవరణలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లింల పాత్ర తగ్గించి, ముస్లిమేతరులు ముఖ్యంగా, �
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.