ప్రపంచకప్లో భాగంగా మూడు రోజుల క్రితం కోల్కతా వేదికగా తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించినా ఇంకా భారత్లోనే ఉంది.
టీమ్ఇండియాతో ఈ నెల 12 నుంచి జరుగనున్న తొలి టెస్టు కోసం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన టీమ్లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు కిర్న్ మెకంజీ, అలిక్ అథనాజ్కు అవకాశం దక్కింది.
సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన వెస్టిండీస్.. 2023 వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్లో విండీస్ వరుసగా మూడో పరాజయం మూ�