కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేలో చేరిన కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. సు�
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్ల రెండవ స్క్వాడ్రన్ను ఏప్రిల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపూర్దుర్ జిల్లాల�
న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) స్టూడెంట్ యూనియన్ చీఫ్ అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సీపీఐ(ఎం) పార్టీ తరపున ఆమె జామురియా నియోజకవర్గం �
కోల్కతా : దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మిథున్ చక్రవర్తి వంటి స్టార్లను ప్రచార బరిలో దింపుతోంది. బెంగాల్ అస�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో భారీగా నాటుబాంబులు పట్టుబడుతుండటం కలకలం రేపుతున్నది. మంగళవారం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని బంగర్ ప్రాంతంలో సుమారు 200 నాటుబాంబులను పోల
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 8 విడుతల్లో పోలింగ్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో �
కోల్కతా: వీధి కుక్కలకు ఆహారం వండి పెట్టి వాటి బాగోగులు చూసే ఒక వ్యక్తిపై స్థానికులు దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆ కుక్కలు కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించాయి. గమనించిన ఒక జంతు ప్రేమికురాలు వాట�
కోల్కతా : మూడు రోజుల క్రితం తమ అభ్యర్థిగా ప్రకటించిన ఓ మహిళా నేతను అకస్మాత్తుగా టీఎంసీ నాయకత్వం మార్చేసింది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనందున ఆమెను పోటీ నుంచి తప్పిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం పేర్కొంటున్నది.
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొ�
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ‘నన్ను విషంలేని పా