మహిళల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్లోని మడ్ఫోర్డ్లో నూతనంగా నిర్మించిన సఖీభవన్ను ఆంధ్ర, తెలంగాణ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ రాకేష్�
సమాజంలో సగభాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
మహిళలను మూఢనమ్మకాలు, ఆచారాల పేరిట అణచివేత, సతీ సహగమనం లాంటి ఆచారాలను తిప్పి కొట్టడానికి చరిత్రలో అనేక మంది కృషి చేసినట్టు మనం చదువుకున్నాం.. ఆడవారికి చదువు అక్కర్లేదంటూ... ఇంటికే పరిమితం చేసిన ఆచారాలపై..
స్వరాష్ట్రంలోనే మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి. డెయిరీ, పుడ్�
బంజారాహిల్స్,మార్చి 8: కుటుంబ బాధ్యతలతో పాటు ఆధునిక మహిళ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుకుంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా �