ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన రాం�
ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సనత్నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్మారేడ్పల్లిలలోని తన నివాసం వద్ద సనత్నగ�
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పట్టణ ముస్లింల కోసం కొత్తపల్లి శివారులో మినీ హజ్హౌజ్,
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్హాల్లో గురువారం సాయంత్రం ర�
హుజురాబాద్టౌన్ : గతంలో ముస్లీం మైనార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్ద పీఠవేశాడని, అలాంటి సీఎం కేసీఆర్క
రామంతాపూర్, మే 2 : ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫాను