తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ఇది ముమ్మాటికీ వందశాతం జరిగి తీరుతుందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయ�
రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. భూత్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వాస వీ ఫంక్షన్ హాల్లో పాలమూరు జిల
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది.
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నా
బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమితి డైరెక్టర్ సుమలతా సుధాకరశర్మ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రా