రేషన్ బియ్యం అక్రమాల పాలవుతున్నది. ఇప్పటివరకు రేషన్ డీలర్ల నుంచి వినియోగదారులకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు రాగా ఇప్పుడు ఎఫ్సీఐ, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే అవకవతకలు జరుగున్నట్లు తె�
హైదరాబాద్లోని (Hyderabad) పలు చోట్ల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారులు తూనికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు 54 కేసులు నమోదుచేశారు.
వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే.