మహానగరానికి తాగు నీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లోని 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు రుద్రారం వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తింది. పనులను శనివారం మధ్యాహ్నం వరకు పూర�
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక�
నగరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఎంఏయూడీ చీఫ్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో తాగునీటి వసతులపై శనివారం ఆయన సమీక్షి�
హైదరాబాద్ మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతున్నది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తున్నది. బిందెలతో పరుగులు... ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరామామూలయ్యాయి. బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఈ క‘న్నీటి’ �