యాసంగి పంటలు సాగు చేసిన రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నుంచి వెళ్తున్న ఆకేరువాగులో నీరు లేకపోవడం ఇబ్బందిగా మారింది.
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వ