‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ ఈ నినాదం తెలంగాణ ఉద్యమ త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన ఆ మూడు మూలసూత్రాలు ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రజలది రక్తంతో ర�
అరువై ఏండ్ల పాటు ఉమ్మడి పాలకులు నీళ్లు ఇవ్వకనే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. తలాపున పారే కృష్ణా, గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లను తడపకుండా, ఈ గడ్డపై నిలవకుండా.. పడ్డ చినుకు పడ్డట్టుగా తరలించుకుపోయిన కుట్రల ఫల
గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా ముందుకు తీసుకుపోతున్నదని, నెలాఖరున టెండర్లను పిలిచేందుకు కూడా సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన �
తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఏపీ జలదోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శ�