Delhi Water Crisis | ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలాప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్లైన్ను ధ్�
బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై �
చివరి కాలనీ వరకు తాగునీటి సరఫరా అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్మాణం చేయిస్తామని, నూతన యూజీడీ లైన్లకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుని
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరి