నగరానికి తాగునీరందించే జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల దాకా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి స్థాయికి వారు దొరికినంతా దండుకుంటున్నారనే విమర్శలు వెల్
భూగర్భ జలాలను పెంపొందించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతల కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకునేందుకు జలమండలి అష్టకష్టాలు పడుతున్నది. కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా.. అధికార�
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం జలమండలి ఎండీ అశోక్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. చంపాపేట, బీఎన్రెడ్డినగర్, సరూర్�
జలమండలిలో ఐదేండ్ల నీటి బకాయిలు ఒకేసారి చెల్లించాలంటూ హుకూం జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల బిల్లులు వేయకుండా తమకు తెలియని బిల్లులను ఇప్పడు చెల్లించాలని కోర�
చారిత్రాత్మక జలాశయమైన గండిపేట చెరువు కాండూట్ శిథిలావస్థకు చేరుకున్నది. గండిపేట చెరువు నిర్మించి శతాబ్ధ కాలం పూర్తి కావడంతో అప్పట్లో నిర్మించిన కాలువ ప్రస్తుతం శిథిలమై ఎక్కడికక్కడ చిల్లులు పడి నగరాన�