PM Modi: మోసపూరిత హామీలతో తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ .. రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నా.. వాళ్లను పట్టించుకునేవ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి�
Medical students | మహారాష్ట్రలో వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద ఓ కారు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఏడుగురు వైద్య విద్యార్థులు (Medical students) మరణించారు.
Abortion | అక్రమ అబార్షన్ కేసు విచారణ కోసం పోలీసులు దవాఖానకు వెళ్లారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించగా మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రి ఆవరణలో ఆరు పుర్రెలు, 54 ఎముకలు లభించాయి. అసలు ఆ పుర్రెలు, ఎముకలు ఎవరివి ? అవి �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయ�