క్రైం న్యూస్ | భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్, జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.
మంత్రి ఎర్రబెల్లి | ఆదర్శ, స్వచ్ఛ వరంగల్ నగర నిర్మాణం కోసం జులై 1 నుంచి 10 వరకు జరిగే పట్టణ ప్రగతిలో నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లాలోని కొండిపర్తి గ్రామం శివాలయం దగ్గర ఒక శిలాస్తంభం మీద నాలుగు పక్కల 192 పంక్తుల్లో ఉన్న సంస్కృత శాసనం దొరికింది. అది మల్యాల వంశీయులకు చెందినది. ఈ శాసనం వేయించినవాడు మల్యాల కాటసేనాని. ఇతడు ఆచమ,
అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
వరంగల్ అర్బన్ : కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే జాడి లక్ష్మణ్ వర్సిటీ నుంచే పీహెచ్డీ డిగ్రీ అందుక
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హెల్త్హబ్ మీడియాతో మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 22: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
కెనడాను తలదన్నేలా సదుపాయాల కల్పన అన్ని వైద్యసేవలూ అందుబాటులో ఉండాలి పరిశ్రమలు, విద్య, వైద్యకేంద్రంగా వరంగల్ వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్లో ప్రపంచంలోనే అత్యుత్తమైన, అద్భుతమైన దవాఖ
జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం పదిరోజులపాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపాలి 26న హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్రంలో దళితుల ప్రగతికి 1000 కోట్లతో సీఎండీఈ రెండోదశలో 3.50 లక్షల యూనిట్
సీఎం కేసీఆర్ శంకుస్థాపన | వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ | వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం హెలికాప్టర్లో చేరుకున్న