1,600 పండ్ల మొక్కలతో ఏర్పాటు నిరంతర పర్యవేక్షణతో పరుచుకున్న పచ్చదనం అందుబాటులోకి బత్తాయి, దానిమ్మ ఫలాలు వరంగల్లో రూపుదిద్దుకుంటున్న మంకీ ఫుడ్కోర్టు కరీమాబాద్, జూలై 20 : వనాలు క్షీణించడంతో వానరాలు ఆహారం క
15 మండలాల్లో స్థలాల గుర్తింపు బృహత్ పల్లెప్రకృతి వనాల్లో రకరకాల మొక్కలు నాటాలి డీఆర్డీవో సంపత్రావు ఆత్మకూరు, జూలై 20: ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనులను వేగవంత
నల్లబెల్లి, జూలై 20: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని రాష్ట్ర ఉద్యోగ సంఘల నేత దేవిశ్రీప్రసాద్ ప్రముఖ గాయకుడు, కవి దేశపతి శ్రీనివాస్తో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి చి�
ఆకట్టుకుంటున్న పెట్ పార్కుగ్రేటర్లో రూ.60 లక్షలతో నిర్మాణంత్వరలో ప్రారంభానికి సమాయత్తంవరంగల్, జూలై 19 : మనుషులకు అత్యంత ఇష్టమైన నేస్తం పెంపుడు కుక్క. కన్నబిడ్డలతో సమానంగా వీటిని పెంచుకుంటారు. కుటుంబంల�
ఐసీఐడీ సంస్థకు నామినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వంవారసత్వ సాగునీటి కట్టడాల జాబితాలో చోటుఆమోదం పొందితే అంతర్జాతీయ స్థాయి గుర్తింపుఉమ్మడి వరంగల్కు మరింత శోభబయ్యారం, జూలై 18:వందల ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్�
పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లెప్రకృతి వనం 15 మండలాల్లో భూముల సర్వే పూర్తి త్వరలోనే ప్రారంభం కానున్న పనులు కలెక్టర్ హరిత వర్ధన్నపేట, జూలై 17: మండలానికో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపు
రాయపర్తి, జూలై 17: మండలకేంద్రంలో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వరంగల్ ఆర్డీవో సీహెచ్ మహేందర్జీ సూచించారు. శనివారం తహసీల్దార్ కుసుమ సత్యనారాయ�
చిట్యాల, జూలై 17 : రెండు నెలల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా మనోవేదనకు గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకార�
జిల్లా నోడల్ అధికారి ఆజామొయినొద్దీన్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ స్కూళ్లలో మౌలిక వసతులపై ఆరా టీచర్లు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పర్వతగిరి, జులై 17: మారుమూల గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆన్
ఈ ఏడాది మూడు జిల్లాల్లోని పది మండలాల్లో అమలు600 యూనిట్ల కేటాయింపు, విలువ రూ.12 కోట్లుఒక్కో యూనిట్ రూ.2 లక్షలు, సబ్సిడీ 70శాతంప్రతి లబ్ధిదారుకు రెండు గేదెల పంపిణీఅర్హుల ఎంపికకు అధికారుల కసరత్తుఎస్సీ రిజర్వ్�
జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్రెడ్డికలెక్టర్ ఆదేశాల మేరకు బాలల వివరాల సేకరణనర్సంపేట, జూలై 16: అనాథ పిల్లలకు విద్య, వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి మహేంద�
చైర్మన్ డబ్బులు వాడుకున్నాడని ఆరోపణ శాయంపేట, జూలై 15: మండలకేంద్రంలోని పీఏసీఎస్లో చైర్మన్, డైరెక్టర్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణ డబ్బులను తమకు ఇవ్వకుండా సొంతానికి
మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంరూరల్ జిల్లాలో ఇప్పటికే 18 గ్రామాల్లో 156 ఎకరాల స్థలం గుర్తింపుగీసుగొండ మండలంలో రెండు పార్కులుశాయంపేటలోని మూడు గ్రామాల్లో కలిపి పదెకరాల సేకరణపరిశీలించిన