ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలుఅభివృద్ధి పనుల్లో వేగంపర్యవేక్షిస్తున్న అధికారులునెక్కొండ, జూలై 14: జిల్లాలోని గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. పల్లెప్రగతి నిరంతర ప్రక్రియ కావడంతో అధికారులు పల్ల
2,864 రహదారులునిడివి 3,97,747 కిలోమీటర్లురూరల్ జిల్లాలో దళితవాడలపై సర్వేపూర్తిసర్కారుకు అధికారుల నివేదికవరంగల్రూరల్, జూలై 12(నమస్తేతెలంగాణ): దళిత సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుక�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికమలాపూర్, జూలై 11 : అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం కమలాపూర్లో జరిగిన పట్టణ ఆ�
వరంగల్ చౌరస్తా, జూలై 11 : వరంగల్ ములుగు రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఒమెగా బన్ను హాస్పిటల్ను గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, చీఫ్విప్ దాస్యం వినయ్భాస�
పల్లెల్లో మౌలిక వసతుల మెరుగు పరిశుభ్రంగా మారుతున్న గ్రామాలు అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కొనసాగుతున్న ‘పల్లెప్రగతి’ పనులు దామెర, జూలై 9: పల్లెప్రగతి పనులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ఆదర్శంగా ర�
గ్రామాల అభివృద్దికి నెలకు రూ.300కోట్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 4వేల ఇండ్లు ఇచ్చినా ఒక్క ఇల్లు కట్టలే.. ఓట్లకు వచ్చే బీజేపోళ్లను నిలదీయాలి పట్టణ ప్రగతితో వరంగల్ రూపురేఖలు మార్చాలి మంత్రి ఎర్రబెల్లి దయా
ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఉద్యోగి ఆరు మొక్కలు నాటాలి టీఎన్జీవోస్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కడిపికొండలో 30 ఎకరాలు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు
రాక్గార్డెన్గా మారిన రాళ్లగుట్ట ప్రకృతి వనంలో ఆకట్టుకునేలా వాకింగ్ ట్రాక్ సర్కారు ప్రోత్సాహంతో మారిన ముఖచిత్రం జనగామ, జూలై 9 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతితో జనగామ మండలంలోని శామీర్పేట గ్రామం అభివృ�
తొమ్మిదో రోజూ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి పనులు అంతటా పక్కాగా డ్రైడే నమస్తే నెట్వర్క్ : పల్లె, పట్టణ ప్రగతి పనులు శుక్రవారం జోరుగా సాగాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, హన్మకొండ పలివేల్�
150 ఎకరాల్లో గార్మెంట్స్ పరిశ్రమ పార్కును సందర్శించిన కంపెనీ బృందం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం గీసుగొండ, జూలై 9: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యూనిట్స్ ఏర్పాటుకు కేరళ రాష్ర్టానికి చెందిన �
‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయి. పారిశుధ్య పనులు పక్కాగా చేస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి పె