వరంగల్ మహా నగరానికి మరో అరుదైన ఘనత దక్కింది. ఇప్పటికే ఆధునిక వసతుల కల్పనలో ముందున్న వరంగల్, స్మార్ట్సిటీలో భాగంగా చేపట్టిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్' పోటీలో టైటిల్ సాధించి అగ్రగామి నగరాల సరసన చే�
డిసెంబర్ నాటికి తీర్చిదిద్దేలా ‘కార్పొరేషన్’ కృషి అంతర్జాతీయ ఎన్జీవోతో ఒప్పందం త్వరలో క్షేత్రస్థాయిలో ఇక్లీ సంస్థ అధ్యయనం ఫారిన్ ఫండ్తో ప్లాస్టిక్ శుద్ధి ప్లాంట్ నగరంలో రోజుకు వంద టన్నుల వ్య�
పారిశుధ్య పనులను రోజూ కొనసాగించాలి ఈజీఎస్ కూలీలకు నిరంతరం పనులు కల్పించాలి డీపీవో ప్రభాకర్ గీసుగొండ, జూలై 28: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్�
ఉద్యానసాగులో చింతనెక్కొండ రైతుల రికార్డు నాడు 15 ఎకరాలు.. నేడు 200 ఎకరాల్లో సాగు.. కూరగాయలు, పండ్ల సాగుకు పెట్టింది పేరు మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్ల సాగుపై ప్రత్యేక దృష్టి లోకల్గానే గిట్టుబాటు ధరకు విక్�
వరంగల్ చౌరస్తా, జూలై 28:ఎంజీఎం క్యాజువాలిటీ విస్తరణకు నోచుకోనుంది. 30 పడకలతో ఉన్న ఈ అత్యవసర విభాగం ఇరుకుగా మారడం.. కేసుల సంఖ్య పెరుగు తుండడం, ఆపద వేళ దవాఖానకు వచ్చే రోగులు, అంబులెన్స్ వచ్చేం దుకు సరిపడా స్థల�
శాయంపేట జిల్లా మార్పు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తా పనిగట్టుకుని విమర్శలు చేస్తే ఖబడ్దార్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీజేపీ ప్రజలను మోసం చేస్తోంది రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శాయంపే�
స్థలం ఇస్తే ఆత్మకూరులో నేత్ర వైద్యశాల ఏర్పాటు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి ఆత్మకూరు గ్రామ పంచాయతీకి బాడీఫ్రీజర్ అందజేత ఆత్మకూరు, జూలై 28: గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల�
రాష్ట్రంలో 1.30లక్షల కొలువులు భర్తీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట, ఐనవోలులో లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డుల పంపిణీ వర్ధన్నపేట, జూలై 27 : ఏటా దేశంలో ర�
్ర పపంచ పటంలో రామప్పకు చోటు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో గుర్తింపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ, జూ లై 27 : రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపుతో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి గొర్రుకు తీగలు తగిలి ఒకరు.. మోటరు సరిచేస్తుండగా మరొకరు.. వేర్వేరు చోట్ల ఘటనలు నర్సింహులపేట, జూలై 27 : కరంటు ఇద్దరు రైతులను బలితీసుకుంది. వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దర�
కొనసాగుతున్న కరోనా పరీక్షలు కరోనా కట్టడికి సర్కారు కృషి టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి సంగూలాల్ నల్లబెల్లి, జూలై 27: ప్రజల్లో అవగాహన పెరుగడంతో ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకునేందుకు ముందుకొస్తున్నా�
ప్రైవేట్ మినరల్ వాటర్కన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష రాయపర్తి, జూలై 27: మిషన్ భగీరథ జలాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష అన్నారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ �