చిన్నచిన్న గొడవలతో సమయాన్ని వృథా చేసుకోవద్దు మహిళలు రుణాలను వినియోగించుకోవాలి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహేశ్నాథ్ గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు గీసుగొండ,
టెక్స్టైల్ పార్కులో 150ఎకరాల్లో గార్మెంట్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉపాధి మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో భారీగా పెట్టుబడులు కైటెక్స్ కంపెనీ చైర్మన్ సాబూజాక�
ఖిలావరంగల్ : మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం కలెక్టరేటర్లో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్
వరంగల్ : వరంగల్ నగరంలోని సెంట్రల్ జైల్ పెట్రోల్ పంపులో మెగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభమైంది. గతంలో డిజిల్ కాలనీలో తొలి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించగా శుక్రవారం రెండో గ్యాస్ ఫి�
వరంగల్ : తెలంగాణ అకాడమీ ఫర్ స్కీల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి భధ్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వారు ఆలయాన్ని �
భారీ బందోబస్తు మధ్య ఎంజీఎంకు రాజు మృతదేహం గుర్తుతెలియని వ్యక్తి అంబులెన్స్పై చెప్పు విసరడంతో అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాతే పోస్టుమార్టం వరంగల్ చౌరస్తా : ఆరేళ్ల చిన్నారి (చైత
మట్టెవాడ : వరంగల్ నగరంలోని పాపయ్యపేటకు చెందిన జన్ను కరుణాకర్(46) ఉరివేసుకుని మృతి చెందినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కూలి పని చేసుకుంటాడని, ఆయన ఆరోగ్యం భాగలేక పోవడంతో
మట్టెవాడ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఏడుగురు వ్యక్తులకు వరంగల్ రెండో తరగతి మెజిస్ట్రేట్ గురువారం జైలుశిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వడ్డ�
ఇప్పటికే వరంగల్లోని లక్ష్మీపురం వద్ద 6.22 ఎకరాలు కేటాయింపుఎమ్మెల్యే నన్నపునేని చొరవతో నిధులు మంజూరునర్సంపేట, వర్ధన్నపేటలోనూ త్వరలోనే పనులుప్రజలకు ఒకే కాంప్లెక్స్లో లభించనున్న మాంసం, కూరగాయలు, పండ్లు,
వర్ధన్నపేట, సెప్టెంబర్ 12: ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని పార్టీ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్న�
పార్వతీపుత్రుడికి విశేష పూజలుకొనసాగుతున్న నవరాత్రోత్సవాలుఖానాపురం/నర్సంపేట/కరీమాబాద్/పోచమ్మమైదాన్/పర్వతగిరి/గీసుగొండ, సెప్టెంబర్ 12: గణపతి నవత్రోత్సవాలను పురస్కరించుకుని పార్వతీపుత్రుడు ఆదివారం
టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం.. కమిటీల ఏర్పాటుకు పార్టీ ఎమ్మెల్యేల మార్గనిర్దేశనం తుది దశకు చేరిన గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ రేపటి నుంచి మండల, పట్టణ కమిటీల జోరు వరంగల్ తూర్పు కార్యకర్తలతో ఎమ్
దేశంలోనే ప్రప్రథమ పరిశ్రమ టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు అత్యాధునిక టెక్నాలజీతో‘గణేశ ఇకోటెక్’ కంపెనీ నిర్మాణం జపాన్, ఇటలీ నుంచి మిషనరీ దిగుమతి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 17 కంటెయినర్లలో వచ్చ�