వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకూ రూ.15వేలు రైతుభరోసా ఇవ్వాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు మద్ద�
ఎకరానికి ఏటా రూ.15వేలు రైతుభరోసా ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘వరంగల్ రైతు డిక్లరేషన్' పేరుతో రేవంత్రెడ్డి గొప్పలు చెప్పి ఇప్పుడు మాట మార్చి మోసం చేయడంపై ఓరుగల్లు రైతాంగం కన్నెర్రజేసింది. కాంగ్ర�
Wanaparthi | రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన అన్నిరంగాల్లో ఫెయిల్ అయిందని, ఈ సరారు ఉత్త బేకార్గా ఉన్నదని ప్రజలే అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎవరూ మెచ్చుకునే పరిస్థితి లేకనే ముఖ్
హైదరాబాద్ : దిక్కులేని నావలా కాంగ్రెస్ పార్టీ మారిందని, ఆ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్�