రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ చిహ్నాలను తొలగించి ఓరుగల్లు గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని.. చిహ్నాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకో�
ప్రపంచం మెచ్చిన కాకతీయ కళాతోరణం గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్బాబు హెచ్చరించారు.
CJI NV Ramana | కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ ర
Warangal Court | హనుమకొండ జిల్లాలోని 10 కోర్టుల సముదాయ భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ
16 ఏళ్ల భూ వివాదం కేసు.. లోక్ అదాలత్లో పరిష్కారం | గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల భూ వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది.