Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభ�
కాంగ్రెస్ వార్రూం కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.
నూహ్యంగా జూలై రెండోవారంలోనే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు.. ఎగువ నుంచి
Red alert | చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rainfall) కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు చెన్నైకి రెడ్ అలర్ట్ (Red alert) జారీచేశారు.
కొవిడ్ నుంచి ‘నేను సేఫ్.. నా ఫ్యామిలీ సేఫ్..’ అంతే చాలని అనుకోలేదు ఆ యువకుడు. సరైన సమయంలో చికిత్స లభిస్తే నే వైరస్ నుంచి అంతా సేఫ్గా బయటపడతారని భావించాడు. కొవిడ్ బాధితులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యం