భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
గగనతలంలో వరుస అనుమానాస్పద కదలికలు అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతున్నాయి. చైనా స్పై బెలూన్ కూల్చివేత తర్వాత వరుసగా మూడుసార్లు అనుమానాస్పద కదలికలు ఏర్పడుతున్నాయి.
US Balloons | అమెరికా గగనతలంలోకి వెళ్లిన చైనా నిఘా బెలూన్ను ఆ దేశపు సైన్యం పేల్చివేయడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసేవల కోసం తాము నింగిలోకి పంపిన బెలూన్ను నిఘా బెలూన్ పేరుతో ఆమెరికా కూల్చివేయడం
పాకిస్తాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై చైనా స్పందించింది. పాక్లోని రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, దేశాభివృద్ది కోసం పాటుపడతాయని తాము భావిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతి
బీజింగ్: ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ల ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడింది చైనా. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో అరాచకానికి తెర దించిందని చైనా అనడం గమనార్హం. అయితే తాలిబన్లు దీర్ఘకాల�
బీజింగ్: వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకనట్లు ఇటీవల అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం రాసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆ ల్యాబ్లోని ముగ్గురు పరిశోధకులు 2