నర్వ, ఏప్రిల్ 26: మండలంలోని 19 గ్రామపంచాయతీల్లో 45 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఆర్డీవో కాళిందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రం�
నేటి నుంచి విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లకూ అవగాహనమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 25: ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నేపథ్య�
డీఎంహెచ్వో కృష్ణమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 25: జిల్లాలో మలేరియాను పూర్తిగా నిర్ములించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ప్ర�
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనప�
గద్వాల అర్బన్, ఏప్రిల్ 24: అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టి కృష్ణాపరివాహక ప్రాంతాలను ఎడారిగా చేయాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా క�
కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థనటీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పిలుపుజడ్చర్లటౌన్, ఏప్రిల్ 24: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్త్రత ప్రచారం చేస్
రాష్ట్ర వ్యాప్తంగా 3,028 ఏర్పాటు చేశాంతూకాల వద్ద రైతులకు నష్టం రాకుండా చూడాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఅధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ వనపర్తి, ఏప్రిల్ 23 : వరి కోతలను బట�
జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్మూసాపేట, ఏప్రిల్12: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్ సూచించారు. గురువా�
సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డిఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకొత్తకోట, ఏప్రిల్ 22 : రైతు సంక్షేమం కోసం ప్ర భుత్వం పాటుపడుతుందని సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి అన్నారు. గురువారం మండ�
ప్రతి సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలిఎస్పీ అపూర్వరావువనపర్తి, ఏప్రిల్ 22 : జిల్లాలో పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కార దిశగా బాధ్యతగా ఆయా మండలాల పోలీస్ సిబ్బంది కృషి చే
రైతు వేదికల్లో ఇక భూసార పరీక్షలుమే మొదటి వారంలో నమూనా సేకరణమరిన్ని సేవలే లక్ష్యంగా అడుగులునాగర్కర్నూల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయం చేసే రైతులకు పంటల ఉత్పత్తి, దిగుబడి రావడంలో కీలకం భూమిలో ఉండ
మక్తల్టౌన్, ఏప్రిల్ 21: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. బుధవారం ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఏటా వైభవంగా ర