జడ్చర్లటౌన్, మే10: రాష్ట్రంలోని అన్ని మతాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ పండుగలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారు. రంజాన్ కిట్లను తీసుకున్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి క�
మక్తల్ టౌన్,మే 9: మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా స్థానం కల్పిస్తున్నారని మక్తల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు బుక్క శంషొద్ద్దీన్ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిమక్తల్ టౌన్, మే 9 : మక్తల్ నియోజక వర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని పెద్ద చెరువు పక�
కొత్తకోట, మే 8: అంతర్జాతీయ అవార్డును కొత్తకోట పట్టణానికి చెందిన ఎస్ఆర్ ప్రేమయ్య శనివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ పీ రాములు చేతుల మీదుగా అందుకున్నారు. ఇంటర్ న�
1921లో ఆనాటి బ్రిటిష్ పాలకులు నిర్మించిన పోలీస్ అవుట్ పోస్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచన మేరకు ఎస్సై తిరుపాజీ ప్రత్యేక దృష్టి సారించి.. మండల ప్రజల సహకారంతో మదనాపురం
వనపర్తి రెండు రేంజ్లలో 45 పాత, 12 కొత్త సాసర్ పిట్ల నిర్మాణంచెక్ డ్యాంలు, నీటి కుంటల ఏర్పాటువేప మొక్కల పెంపకానికి ప్రణాళిక వనపర్తి రూరల్, మే 8: జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరగడంతో అడవుల్లోని
20వార్డులకూ ప్రాధాన్యత కల్పిస్తాంనూతనంగా బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలుప్రతివార్డునూ శానిటైజ్ చేసి.. కరోనా నుంచి కాపాడుకోవాలివిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅచ్చంపేట, మే 7: అచ్చంపేట మున్స�
దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రంఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్రూ.కోటీ 77 లక్షల విలువైన చెక్కుల పంపిణీమహబూబ్నగర్, మే 6 : నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో అత్యుత్తమ సంక�
మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): అసలే కరోనా భయం తో జనం బెంబేలెత్తిపోతున్నారు. మామూలు జ్వరం వచ్చినా… అది కరోనాననే అనే ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వివిధ వార్తలు వారిని
మక్తల్ టౌన్, మే 5: సీఎం కేసీఆర్ సర్వ మతాలను ఆదరిస్తున్నారని మాజీ కౌన్సిలర్ అన్వర్ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని కాలేజీరోడ్డులోని షరీఫా మజీద్లో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న రంజాన్�
బడి మానేసిన విద్యార్థుల గుర్తింపుఇంటింటి సర్వే చేపడుతున్న విద్యాశాఖ28 అంశాలతో వివరాల సేకరణఇప్పటికే 6-14 ఏండ్ల బడిబయటి పిల్లల గుర్తింపుమహబూబ్నగర్ టౌన్, మే 5 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్ప�
భారీ వర్షానికి నేలకొరిగిన వందల విద్యుత్ స్తంభాలు, విరిగిపడిన చెట్లుఅంధకారంలో గ్రామాలుదాదాపు 250 ఎకరాల్లో పంట నష్టంవనపర్తి రూరల్, మే 4: జిల్లాలో మంగళవారం కురిసిన వర్షానికి గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ
అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లువ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డివనపర్తి, మే 4: వనపర్తిలో రూ.కోటీ 16లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మం�