ఇప్పటికే పూర్తయిన పదో తరగతి ఎఫ్ఏ-1మార్కుల నమోదులో ఉపాధ్యాయులు బిజీతక్షణమే పూర్తి చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలుకరోనా విస్తరణ నేపథ్యంలో రెండోసారి పాస్మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: కరోనా సెకండ్ వే�
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 18 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లు చెల్లింపునకు వివిధ పార్టీల నాయకులు క్యూ కట్టారు. మూడు రోజుల్లోనే రూ.14లక్షల ఆస్తిపన్ను, నల్లా బిల్లులు వసూలయ్యాయి. మున్సిపల్�
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మాదిగ డైరీ ఆవిష్కరణహాజరైన నాగర్కర్నూల్ ఎంపీ రాములుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 18 : ప్రభుత్వం అందరి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శా�
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 17 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్లలో ఎన్నికల సందడి నెలకొన్నది. నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండోరోజు శనివారం 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 19 సెట్ల నామినేషన్లు దాఖలయ్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిభూత్పూర్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త�
మహబూబ్నగర్, ఏప్రిల్ 16 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హన్వాడ మండలం ర�
సొంత వాహనాల్లో డోర్ డెలివరీ అధికారుల నామమాత్రపు తనిఖీలు 2020లో 21 కేసులు, 2021 మార్చి 31వ తేదీ వరకు ఒక్క కేసు రాష్ట్రంలో గుట్కా, తంబాకు, పాన్ మాసాలా వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీ�
కొత్తకోట, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న వారికి నెల నెలా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ శనివారం వినతిపత్రం అందజేశార
కొత్తకోట, ఏప్రిల్ 10 : దేశంలో, రాష్ట్రంలో కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందేశ్యా
కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో సమీక్ష వనపర్తి, ఏప్రిల్ 7: జిల్లాలో యాసంగి పంటగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే వారం చివరలో కొవిడ్ నిబంధనలకు
మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ 18వ వార్డులో పర్యటన వనపర్తి, ఏప్రిల్ 7: పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మున్సిపల్ చైర్మన్ గట్టుయ�
వనపర్తి, ఏప్రిల్ 7: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూలుపై అధికారులు, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైదరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. �
రూ.280 చేరిన చికెన్ ధరనిత్యం పెరుగుదలే..బాలానగర్, ఏప్రిల్ 6 : చికెన్ ధరలు కొండెక్కుతున్నా యి. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వా రంలో రెండుసార్లయినా చికెన్ తినేవారు ప్రస్తుతం ఒక్క రోజు తినాలంటేనే ఆల�