మరో 10 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతిజిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల సేకరణఎమ్మెల్యే రాజేందర్రెడ్డినారాయణపేట, మే 27 : జిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ�
వనపర్తి, మే 26 : అనవసరపు కారణాలు చెబుతూ, బయటకు వస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ అపూర్వరావు ప్రజలకు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్చౌరస్తా, బస్టాండ్, రా
వనపర్తి, మే 25 : మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో రెండో విడుత ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 31వ వార్డులో బృందం నిర్
వనపర్తి, మే 25 : ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దని డీఎస్పీ కిరణ్కుమా ర్ ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు మధుసూదన్, షఫి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని పట
ఆత్మకూరు, మే 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ వస్తున్న సమస్యల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ప్రతి గింజనూ కొంటామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర�
వనపర్తి టౌన్, మే 25 : కొవిడ్ నేపథ్యంలో పాఠశాల లు, కళాశాలలు మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి తెలంగాణ ప్రభు త్వం రెండు మాసాలుగా ఒక్కొక్కరికీ 25కేజీల బి య్యాన్ని, రూ.2వేల నగదును అందజేస్త�
వనపర్తి, మే 25 : జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి, కూరగాయల మార్కెట్లో విక్రయదారులకు మాస్కుల పంపి ణీ కార్యక్రమాన్ని మం గళవారం నిర్వహించినట్లు రెడ్క్రాస్ జి
అత్యవసర వాహనాలకే అనుమతికలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతనకృష్ణ, మే 24 : కర్ణాటక-తెలంగాణ సరిహద్దు అయిన మండలంలోని గుడెబల్లూర్ గ్రామం వాసునగర్, చేగుంట గ్రామ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టులను స�
నారాయణపేట రూరల్, మే 24 : జిల్లా దవాఖానలో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు, సంబంధీకులకు జన విజ్ఞాన వేదిక, జాగృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారావు సగ�
నారాయణపేట, మే 23 : జిల్లాలో లాక్డౌన్ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులకు ప్రజలు సహకరించి, కరోనా నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రజలు లాక్డ�
నవాబ్పేట, మే 23 : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, లక్ష్మీనర్సింహ రెస్టారెంట్ యజమాని కావలి రవి కరోనా కష్టకాలంలో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందు
మరో ఐదు గొర్రెలకు గాయాలుదాదాపు రూ.7 లక్షల ఆస్తి నష్టం కొత్తకోట, మే 22 : రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 55 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని నాటవెల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకున
వనపర్తి జిల్లాలో 1,32,214 జాబ్ కార్డులు66,107 మంది కూలీలుమంజూరైన పనులు 5,586, ఖర్చు అంచనా రూ.25లక్షల 750.03పూర్తయిన పనులు 1,148, ఖర్చు రూ.2,749.60 వనపర్తి రూరల్, మే 22: ఉపాధి హామీ పథకం కింద పేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గ్రా�