మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 29: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలిపారు. గురువార�
గోపాల్పేట, ఏప్రిల్ 28 : మండలంలోని చాకల్పల్లి, పొల్కెపహాడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జెడ్పీటీసీ మంద భార్గవి ప్రారంభించారు. అదే విధంగా ధాన్యం కొనుగోల�
అమరుల త్యాగఫలం.. ప్రజల పోరాట ఫలమే..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండా విశ్వవ్యాప్తంవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, ఏప్రిల్ 27: గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ జెండా విశ్వవ
20 వార్డుల్లో విజయఢంకా మోగిస్తాంఎన్నికల ప్రచార ర్యాలీలో విప్ గువ్వలఅచ్చంపేట రూరల్, ఏప్రిల్ 27: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గులాబీ ప్రవాహంలో గల్లంతు కావడం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మె ల�
వీపనగండ్ల, ఏప్రిల్ 27 : మండలంలోని కల్వరాల, తూంకుంట, బొల్లారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టించి పండ�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి మానిటరింగ్ అసెస్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో సంతబజార్�
కలెక్టర్ వెంకట్రావురాజాపూర్, ఏప్రిల్ 26: గ్రామాల అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి గ్రామంలోని నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలను సంరక్షణను సుందరంగా తీర్చిదిద్�
నర్వ, ఏప్రిల్ 26: మండలంలోని 19 గ్రామపంచాయతీల్లో 45 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఆర్డీవో కాళిందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రం�
నేటి నుంచి విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లకూ అవగాహనమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 25: ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నేపథ్య�
డీఎంహెచ్వో కృష్ణమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 25: జిల్లాలో మలేరియాను పూర్తిగా నిర్ములించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ప్ర�
గద్వాల అర్బన్, ఏప్రిల్ 24: అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టి కృష్ణాపరివాహక ప్రాంతాలను ఎడారిగా చేయాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా క�
కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థనటీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పిలుపుజడ్చర్లటౌన్, ఏప్రిల్ 24: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్త్రత ప్రచారం చేస్
రాష్ట్ర వ్యాప్తంగా 3,028 ఏర్పాటు చేశాంతూకాల వద్ద రైతులకు నష్టం రాకుండా చూడాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఅధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ వనపర్తి, ఏప్రిల్ 23 : వరి కోతలను బట�