జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్మూసాపేట, ఏప్రిల్12: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్ సూచించారు. గురువా�
సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డిఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకొత్తకోట, ఏప్రిల్ 22 : రైతు సంక్షేమం కోసం ప్ర భుత్వం పాటుపడుతుందని సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి అన్నారు. గురువారం మండ�
ప్రతి సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలిఎస్పీ అపూర్వరావువనపర్తి, ఏప్రిల్ 22 : జిల్లాలో పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కార దిశగా బాధ్యతగా ఆయా మండలాల పోలీస్ సిబ్బంది కృషి చే
రైతు వేదికల్లో ఇక భూసార పరీక్షలుమే మొదటి వారంలో నమూనా సేకరణమరిన్ని సేవలే లక్ష్యంగా అడుగులునాగర్కర్నూల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయం చేసే రైతులకు పంటల ఉత్పత్తి, దిగుబడి రావడంలో కీలకం భూమిలో ఉండ
మక్తల్టౌన్, ఏప్రిల్ 21: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. బుధవారం ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఏటా వైభవంగా ర
ఇప్పటికే పూర్తయిన పదో తరగతి ఎఫ్ఏ-1మార్కుల నమోదులో ఉపాధ్యాయులు బిజీతక్షణమే పూర్తి చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలుకరోనా విస్తరణ నేపథ్యంలో రెండోసారి పాస్మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: కరోనా సెకండ్ వే�
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 18 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లు చెల్లింపునకు వివిధ పార్టీల నాయకులు క్యూ కట్టారు. మూడు రోజుల్లోనే రూ.14లక్షల ఆస్తిపన్ను, నల్లా బిల్లులు వసూలయ్యాయి. మున్సిపల్�
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మాదిగ డైరీ ఆవిష్కరణహాజరైన నాగర్కర్నూల్ ఎంపీ రాములుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 18 : ప్రభుత్వం అందరి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శా�
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 17 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్లలో ఎన్నికల సందడి నెలకొన్నది. నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండోరోజు శనివారం 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 19 సెట్ల నామినేషన్లు దాఖలయ్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిభూత్పూర్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త�