హమాస్ సంస్థ చర్యలను అడ్డం పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీ.ఎస్.బోస్ అన్నారు.
ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి�
కేంద్రంపై ఐక్యంగా పోరాడాలి: వీఎస్ బోస్ హిమాయత్నగర్, జనవరి 16: ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస