స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. ఓటర్లకు వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేయలేకపోవడంతో తమ ఓట్లు పోతాయేమోనని తెగ భయపడుతున్నారు.
ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని బీఎల్వోలు వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. రాబోయే మూడు రోజుల్లో 70శాతం పూర్తి చేసేందుకు కృషి చే యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవా�
ఓటరు జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గందరగోళంగా మారింది. ‘సర్' ప్రక్రియ బిచ్కుంద మండలంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న ప్రారంభించిన ఈ ప్రక్రియకు 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పట�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతు�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు సహాయంగా ఉండాలని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం57వ డివిజన్లోని టీవీ టవర్ కాలనీలో
పౌరులకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని, ప్రతి ఓటు కీలకం కాబట్టి, సర్ ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక ఓట�
దేశ భవిష్యత్ను మార్చే వజ్రాయుధం ఓటుహక్కు.. ఇంతటి ప్రాధాన్యమున్న ఓట రు జాబితాలో ఉన్న నకిలీ ఓటర్లను తొలగించి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)చేపట్టింది. మహబూ�
సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహ
బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలు సర్పై అప్రమత్తంగా ఉండాలని, అలాగే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ బీఎల్ఏలు, కార్యకర్తలు నాయకులు ముందుండి
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కొనసాగుతున్నది. అయితే ఈ ‘సర్' ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ నుంచి తిరిగి
ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు