మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 61.85 శాతం మాత్రమే డిజిటైజేషన్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే లక్షకు పైగా ఓట్లు తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్�
పూర్తయిన డిజిటలైజేషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ ద్వారా జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశమున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ బీఎల్వోలు ఎన�
సమయం లేదు మిత్రమా.. ఆలస్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపునకు కౌంట్డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అప్రమత్తం కావాల్�
ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. అయినా నారాయణపేట జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆశించిన వేగంతో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశి�
సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీ�
అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో ముత్తం�
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో బీఎల్వోల తీరు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. గడువు సమీస్తున్న కొద్ది సర్ ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ
సమగ్ర ఓటరు సవరణ జాబితాను బీఎల్వోలు తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నమోదు చేసిన వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్వోలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగా�
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మియాపూర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్పేట్ వార్డులో ఇద్దరు ఓటర్లు ఏండ్ల తరబడి ఇక్కడే నివాసం ఉండటంతో పాటు ప�
అర్హులందరూ తమ వివరాలను సర్లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్ పత్రం అందజేశా�
రాష్ట్రంలో ఓటరు జాబితా ల ప్రత్యేక సవరణ (సర్), ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సీఈవో కార్యాలయం గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రం�
సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, కమాలుద్దీన్పూర్, ఆగారం , వెంకటాంపల్లి, మానాజీపేట గ్రామాల్లో జరుగుతున్�