CEO Sudarshan Reddy | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువు లోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించ
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితా సవరణ, బోగస్, డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియలోనూ అధికారులు అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అనామలిస్, నాన్ మ్యాపింగ్, రిపీటెడ్ ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్
ఓటరు జాబితా సవరణలో తప్పులను సరిచేయడంతో పాటు, బోగస్ ఓట్ల ఏరివేత కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొ�
ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు (అనామలిస్), నో-మ్యాపింగ్ కేసులతోపాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశిం�
సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. బ�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు సోమవారం అర్థరాత్రితో ముగియడంతో సర్పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలక�
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో 73,39,234 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్ కలెక్టబుల్'గా నమోదైన అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమా�
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘా�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు. వివిధ కారణాలతో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వ�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై వివిధ రాజ
సర్ ప్రక్రియకు గడువు సమీపిస్తు న్న సమయంలో ఓటర్లలో అయోమయం నెలకొన్న ది. తమ ఓటు ఉంటుందో ఊడుతుందో ఆనే ఆందోళనలో ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ మొదటి ను ంచి ఓటర్లకు సంకటంగానే మారింది. వాటిని ని వృత్తి చేయడంలో ప్�
ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి లోపాలను అత్యంత కచ్చితత్వంతో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక ఓటరు క�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 61.85 శాతం మాత్రమే డిజిటైజేషన్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే లక్షకు పైగా ఓట్లు తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్�