అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తీరుతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో�
అబద్ధాలు, వైఫల్యాలు, మోసాలు.. ఇదే 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల పాలిట ఆ పార్టీ భూత, పిశాచ