Hindu Sammelanam | మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం నిర్వహించే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని సంఘాల నాయకుల పిలుపునిచ్చారు.
నిజామాబాడ్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఆదివారం ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఆలయంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.